13.04.2026

villagenewsvinukonda@gmail.com

ఇంట్లో కానీ, దేవాలయంలో కానీ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగానే చేతులు జోడించి, తల వంచి, కళ్లు మూసుకుంటారు. ఇది...
ప్రముఖ గాయని Mangli పై హైదరాబాద్‌లో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసు ప్రకారం,...
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి ఊహించని పరిణామం చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ గుండాల స్వెనోమ్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు....
వినుకొండలో రషీద్ హత్య కేసులో నిందితులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో నలుగురు నిందితుల బెయిల్‌ను రద్దు...
క్రూయిజర్ బైక్‌లతో ప్రత్యేక గుర్తింపు పొందిన Royal Enfield ఇప్పుడు ఎలక్ట్రిక్ విభాగంలోకి అడుగుపెట్టింది. సంస్థ తన తొలి ఈ-బైక్‌ను “ఫ్లయింగ్ ఫ్లీ...
ప్రభుత్వ రంగ సంస్థ అయిన Northern Coalfields Limited (NCL)లో 577 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నిరుద్యోగ యువతకు ఇది మంచి...
పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కనమర్లపూడి సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ బాలుడు ప్రాణాలు...
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు కీలక మైలురాయి చేరింది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లుపై రాష్ట్రపతి...
ఇరాన్–అమెరికా మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. పైకి చూస్తే పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఈ...
పల్నాడు జిల్లా, వినుకొండ: వినుకొండ పట్టణానికి కొండవీడు ఎక్స్‌ప్రెస్ హాల్ట్ కోసం ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఇరవై సంవత్సరాలుగా వినతులు సమర్పించినప్పటికీ రైల్వే...
పల్నాడు జిల్లా: నూజెండ్ల మండలంలోని టీ అన్నవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం భీమనాధం అభిలాష్ (18) అనే ఇంటర్ సెకండ్...
బొగ్గరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామస్థులు  నిరాకరించారు. గ్రామ సచివాలయ సేవలను బొగ్గరంలోనే అందించాలని డిమాండ్ చేస్తూ...