13.04.2026

క్రైమ్

ప్రముఖ గాయని Mangli పై హైదరాబాద్‌లో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసు ప్రకారం,...
వినుకొండలో రషీద్ హత్య కేసులో నిందితులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో నలుగురు నిందితుల బెయిల్‌ను రద్దు...
పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కనమర్లపూడి సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ బాలుడు ప్రాణాలు...
పల్నాడు జిల్లా: నూజెండ్ల మండలంలోని టీ అన్నవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం భీమనాధం అభిలాష్ (18) అనే ఇంటర్ సెకండ్...
మార్కాపురం జిల్లాలో గురువారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కలచివేసింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురై అగ్నికి...
బాపట్ల జిల్లా పరిధిలోని వెల్లలచెరువు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం నుండి గుంటూరు వైపు ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా అదుపుతప్పి...
పల్నాడు జిల్లా SP కృష్ణారావు ఆదేశాల మేరకు, DSP హనుమంతరావు పర్యవేక్షణలో వినుకొండ పట్టణంలో పోయిన మొబైల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా ట్రేస్...
పల్నాడు జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెం చౌడేశ్వరి కాలనీకి చెందిన కాటూరి సుబ్బరత్నం (51) అనే మహిళ బుధవారం సాయంత్రం పిడుగుపాటుకు...
గుంటూరు నగరంలో మరో భారీ పెట్టుబడి మోసం వెలుగులోకి వచ్చింది. “నవ్యశ్రీ వారాహి బిజినెస్ కన్సల్టెన్సీ” పేరుతో ప్రజలను ఆకర్షించి కోట్లాది రూపాయలు...
గుంటూరు జిల్లాలో చిన్నారిపై అమానుషంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్‌కు కోర్టు కఠిన శిక్ష విధించింది. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన కేసులో...
హైదరాబాద్: సోషల్ మీడియాలో వేగంగా పెరుగుతున్న సైబర్ మోసాలపై పోలీసులు ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా “అమ్మాయిలతో చాట్ చేయండి”,...
పల్నాడు జిల్లాలో యువతి అపహరణకు ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామంలో జరిగిన ఈ సంఘటనతో గ్రామస్తులు...
పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామంలో పాము కాటుకు గురై మహిళా రైతు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించింది....
  ఈపూరు మండలంలోని కొచ్చర్ల తండాకు చెందిన మారజోతు పద్మ బాయి సోమవారం పాము కాటుకు గురయ్యారు. ఉదయం సుమారు 10 గంటల...