పల్నాడు జిల్లా గురజాల నగరపంచాయతీ పరిధిలోని జంగమహేశ్వరపురం గ్రామానికి చెందిన భువనగిరి శ్రీనివాస్ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గత రెండు...
క్రైమ్
వినుకొండ పట్టణంలోని ముళ్లమూరు బస్టాండ్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా ఆందోళన కలిగించింది. వేగంగా వెళ్తున్న ఓ ఆటో టైర్...
వినుకొండ పట్టణంలో అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ...
శ్రీశైలం సున్నిపెంటలో నిర్వహించనున్న మెడికల్ క్యాంపుకు వెళుతున్న టెంపో వాహనం లారీని వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదం గురువారం శవల్యాపురం వద్ద చోటుచేసుకుంది.విశాఖపట్నం...
పల్నాడు జిల్లా వినుకొండ మండల పరిధిలోని విటంరాజుపల్లి వద్ద బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి...
శావల్యాపురం మండల పరిధిలో పలువురు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. రూరల్ సీఐ బ్రహ్మయ్య పర్యవేక్షణలో...
ఉత్తరప్రదేశ్లోని మేరఠ్కు చెందిన 22 ఏళ్ల యువకుడు రాత్రి ఆలస్యంగా వరకు మొబైల్లో ఆన్లైన్ గేమ్ ఆడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ...
శావల్యాపురం మండలం శానంపూడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పొనుగుపాటి పెద్ద ఆంజనేయులు స్థానిక శావల్యాపురం పోలీస్ స్టేషన్కు సోమవారం కుర్చీల కొనుగోలు...
నూజండ్ల మండలం చింతలచెర్వు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ స్వల్పంగా గాయపడింది. ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న సమయంలో ఆమె...
పల్నాడు జిల్లా నరసరావుపేట పరిధిలోని పెద్ద తురకపాలెం గ్రామంలో వైసీపీ సర్పంచ్ ఆరిఫ్ భాషాపై ఆదివారం హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. ఒక కేసులో...
వినుకొండ: ఆదర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యులు శనివారం అనాధ శవాలకు అంతక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.ఫౌండేషన్ నాయకులు పి.వి. సురేష్ బాబు, పువ్వాడ...
వినుకొండ: పట్టణంలోని బస్టాండ్లో శుక్రవారం సాయంత్రం చోరీ యత్నం జరిగింది. కుమ్మరి బజార్ కు చెందిన దంపతులు నీలంపాటి అమ్మవారి దేవస్థానానికి వెళ్లేందుకు...
ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన గంగాదేవి నరసింహారావు కుటుంబ వివాదాల కారణంగా ఈనెల ఐదో తారీకు సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయిన...
పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన గంగాదేవి నరసింహారావు (27), తండ్రి వీరబ్రహ్మం, కుటుంబకలహాల కారణంగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా...
వినుకొండకు వస్తున్న APSRTC బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి నాయుడుపేట పరిధిలోని విన్నమాల వద్ద ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం,...



















