నూజెండ్ల: “తాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు నీరు ఎంత విలువైనదో మనందరికీ తెలుసని, ప్రతి నీటి బొట్టును భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవాల్సిన...
పల్నాడు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి ఊహించని పరిణామం చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ గుండాల స్వెనోమ్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు....
పల్నాడు జిల్లాలో రాజకీయ పరిణామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ లభించడం పై పార్టీ వర్గాల్లో...
వినుకొండ పట్టణంలోని ప్రముఖ దుస్తుల విక్రయ కేంద్రం జైదేవ్ బ్రాండ్స్ మెన్స్ వేర్ షోరూం పండుగల సీజన్ను పురస్కరించుకొని వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లను...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు...
స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండకు రానున్న...
వినుకొండ:రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సమతుల్యంగా కొనసాగించేలా కూటమి ప్రభుత్వం 2026–27 ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు....
వినుకొండలో సోమవారం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, తిరుమల తిరుపతి లడ్డు నెయ్యిలో కల్తీ...
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ పరిధిలో ఇసుక, మట్టి అక్రమ రవాణాను సహించబోమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు.ఈ...
పల్నాడు జిల్లాలోని చారిత్రాత్మక ప్రదేశమైన కొండవీడులో నిర్వహించిన కొండవీడు ఫెస్ట్ 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా...
పల్నాడు జిల్లా నరసరావుపేట పరిధిలోని పెద్ద తురకపాలెం గ్రామంలో వైసీపీ సర్పంచ్ ఆరిఫ్ భాషాపై ఆదివారం హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. ఒక కేసులో...
కొండవీడు ఫెస్ట్ తొలి రోజు సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందడి వాతావరణంలో సాగాయి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కార్యక్రమాలకు హాజరై...
కొండవీడు: చారిత్రక ప్రాధాన్యం కలిగిన కొండవీడు ఫెస్ట్–2026 కార్యక్రమం ప్రజల విస్తృత భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే, రాష్ట్ర...
సత్తెనపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుల సంక్షేమానికి మరియు దేశాభివృద్ధికి దిక్సూచిలా ఉందని పల్నాడు జిల్లా బీజేపీ నాయకులు పేర్కొన్నారు. సత్తెనపల్లి...
రాష్ట్రంలో జరగనున్న గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు వారీ ఫోటో ఓటరు జాబితాలను...

















