పల్నాడు జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షలు సజావుగా జరిగేలా జిల్లా వ్యాప్తంగా...
విద్య
రాష్ట్రంలోని పాఠశాలల్లో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో...
పల్నాడు జిల్లా:మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలోని కొన్ని BC గురుకుల...
నూజెండ్ల మండలం పెద్దవరం గ్రామ పాఠశాలలో శనివారం తెలుగు, సంస్కృత పండితుడు వేటూరి ప్రభాకర శాస్త్రి 138వ జయంతి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా...
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో ఇంగ్లీష్ పరీక్ష తేదీ మారింది. రంజాన్ పండుగ మార్చి 20వ తేదీన ఉండటంతో,...
నూజెండ్ల : నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా మారితే వారి జీవితం బంగారుమయం అవుతుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పావులూరి ఉమాదేవి తెలిపారు. శుక్రవారం...








