26.02.2026

Village News

Latest village level news and local updates

విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఏపీ శాసన వ్యవస్థ ఆటవిడుపు ఎమ్మెల్యే–ఎమ్మెల్సీ క్రీడోత్సవాలు ఉత్సాహంగా సాగాయి. ఈ క్రీడోత్సవాల్లో...
పలనాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో...
పల్నాడు జిల్లాలో స్వల్ప భూకంపం: వినుకొండ సమీపంలో ప్రకంపనలు ​వినుకొండ: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. వినుకొండ...
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లు అనేక మంది పేదల ఆకలిని తీర్చుతున్నాయి. కేవలం ఐదు...
శుక్ర మౌఢ్యమి ముగియడంతో 2026 సంవత్సరానికి సంబంధించిన పెళ్లి ముహూర్తాలను పండితులు ప్రకటించారు. ఫిబ్రవరి 17 వరకు శుక్ర మౌఢ్యమి కారణంగా శుభ...
ఈనెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండకు రానున్న నేపథ్యం లో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల పట్టణంలో...
రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. 16వ తేదీ ముగింపు నాటికి పత్రికల్లో వెలువడిన వివరాల...
పల్నాడు జిల్లా:మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలోని కొన్ని BC గురుకుల...
వినుకొండ పట్టణ శివారు నరసరావుపేట రోడ్డులోని జ్యేష్ఠలక్ష్మి సమేత శనైశ్చర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణం ఘనంగా...
మహాశివరాత్రి సందర్భంగా అనేక మంది భక్తులు ఉపవాసం పాటిస్తారు. ఉపవాసం కేవలం ఆధ్యాత్మిక పరమైన ఆచారం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగకరమని...
శ్రీశైలం సున్నిపెంటలో నిర్వహించనున్న మెడికల్ క్యాంపుకు వెళుతున్న టెంపో వాహనం లారీని వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదం గురువారం శవల్యాపురం వద్ద చోటుచేసుకుంది.విశాఖపట్నం...
శావల్యాపురం మండల పరిధిలో పలువురు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకొని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. రూరల్ సీఐ బ్రహ్మయ్య పర్యవేక్షణలో...
వినుకొండ మండలం గోకనకొండ గ్రామంలో సోమవారం పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియలో...