13.04.2026

News

పల్నాడు జిల్లా నరసరావుపేట పరిధిలోని పెద్ద తురకపాలెం గ్రామంలో వైసీపీ సర్పంచ్ ఆరిఫ్ భాషాపై ఆదివారం హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. ఒక కేసులో...
వినుకొండ పట్టణానికి చెందిన ఫోటోగ్రాఫర్ కేసానపల్లి సుబ్బారావు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్–2026 లో భాగంగా సిగ్మా...
కొండవీడు ఫెస్ట్ తొలి రోజు సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందడి వాతావరణంలో సాగాయి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కార్యక్రమాలకు హాజరై...
వీకెండ్ సందర్భంగా వినుకొండ పట్టణంలో సాధారణంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల రద్దీ కనిపిస్తోంది. పట్టణంలోని పలు థియేటర్లలో రోజువారీ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ప్రేక్షకుల...
కొండవీడు: చారిత్రక ప్రాధాన్యం కలిగిన కొండవీడు ఫెస్ట్–2026 కార్యక్రమం ప్రజల విస్తృత భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే, రాష్ట్ర...
నూజెండ్ల మండలం పెద్దవరం గ్రామ పాఠశాలలో శనివారం తెలుగు, సంస్కృత పండితుడు వేటూరి ప్రభాకర శాస్త్రి 138వ జయంతి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా...
ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో ఇంగ్లీష్ పరీక్ష తేదీ మారింది. రంజాన్ పండుగ మార్చి 20వ తేదీన ఉండటంతో,...
సత్తెనపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుల సంక్షేమానికి మరియు దేశాభివృద్ధికి దిక్సూచిలా ఉందని పల్నాడు జిల్లా బీజేపీ నాయకులు పేర్కొన్నారు. సత్తెనపల్లి...
రాష్ట్రంలో జరగనున్న గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు వారీ ఫోటో ఓటరు జాబితాలను...
వినుకొండ: ఆదర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యులు శనివారం అనాధ శవాలకు అంతక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.ఫౌండేషన్ నాయకులు పి.వి. సురేష్ బాబు, పువ్వాడ...
వినుకొండ:పల్నాడు జిల్లా వినుకొండలో రైతు మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు భోజనశాల ప్రారంభించనున్నారు. ఈ భోజనశాల ప్రారంభోత్సవం ఫిబ్రవరి 9, 2026 సోమవారం...
వినుకొండ శ్రీనివాసనగర్‌లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మాఘమాస పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ సహకారంతో ఉచిత సామూహిక...